తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో జాబితాని ప్రకటించాడు. వైసీపీ అధినేత మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులని ప్రకటించాడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు 32 మందితో మళ్ళీ తాజాగా మరో 32 మందితో కలిగిన జాబితాని ప్రకటించాడు. మొత్తం కలిపి 175 అసెంబ్లే స్థానాలకి 64 మందిని ప్రకటించాడు. ఇక జనసేన అధినేత వామపక్షాలతో పొత్తుని పెట్టుకున్న విషయం తెలిసిందే ఇక వారిలో ఎవరిని ఎక్కడనుంచి బరిలోకి దింపుతాదనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక రెండు లిస్ట్ లలో కలిపి 9 మంది లోక్ సభ అభ్యర్థులని ప్రకటించాడు వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి 7 మందిని తెలంగాణ నుండి ఇద్దరినీ ఆయన ప్రకటించాడు. ఇక తాజాగా విడుదల చేసిన జాబితా లోని అభ్యర్థులు వీరే..
లోక్సభ అభ్యర్థులు
అరకు- పంగి రాజారావు
మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
రాజంపేట- సయ్యద్ ముకరం చాంద్
శ్రీకాకుళం – మెట్ట రామారావు (ఐఆర్ఎస్)
సికింద్రాబాద్ – నేమూరి శంకర్ గౌడ్ (తెలంగాణ)
శాసనసభ అభ్యర్థులు
శ్రీకాకుళం జిల్లా
- ఇచ్ఛాపురం – దాసరి రాజు
- పాతపట్నం – గేదెల చైతన్య
- ఆముదాలవలస – రామ్మోహన్
విశాఖపట్నం జిల్లా
- మాడుగుల -జి.సన్యాసినాయుడు
- పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య
- చోడవరం – పీవీఎస్ఎన్.రాజు
- అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు
తూర్పుగోదావరి జిల్లా
- కాకినాడ రూరల్ – పంతం నానాజీ
- రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
- రాజమండ్రి అర్బన్ – అత్తి సత్యనారాయణ
పశ్చిమ గోదావరి జిల్లా
- దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి
- నర్సాపురం – బొమ్మడి నాయకర్
- నిడదవోలు – అటికల రమ్యశ్రీ
- తణుకు – పసుపులేటి రామారావు
- ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్
- చింతలపూడి – మేకల ఈశ్వరయ్య
కృష్ణా జిల్లా
- అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు
- పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్
- కైకలూరు – బీవీ.రావు
- విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్
- విజయవాడ తూర్పు – బత్తిన రాము
ప్రకాశం జిల్లా
- గిద్దలూరు -షేక్ రియాజ్
- దర్శి – బొటుకు రమేష్
నెల్లూరు జిల్లా
కోవూరు – టి.రాఘవయ్య
అనంతపురం జిల్లా
అనంతపురం అర్బన్ -డాక్టర్ కె.రాజగోపాల్
కడప జిల్లా
- కడప -సుంకర శ్రీనివాస్
- రాయచోటి – ఎస్కే.హసన్ బాషా
కర్నూలు జిల్లా
- ఎమ్మిగనూరు- రేఖా గౌడ్
- పాణ్యం – చింతా సురేష్
- నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్
చిత్తూరు జిల్లా
- తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్రెడ్డి
- పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్కుమార్