వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు, తరచూ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీ పై పార్టీ అధినేత చంద్రబాబు పై పార్టీ ముఖ్యనేతలపై ట్వీట్టర్ వేదికగా విమర్శలు కురిపిస్తుంటారు. టీడీపీ పార్టీ పై బురద జల్లడమే తన ముఖ్య లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ట్వీట్టర్ లో నేతలని విమర్శించడం తనకి హాబీ. ఇక ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు తాను ఒక ఎంపీ అనే విషయాన్ని కూడా మరిచిపోతూ ఉంటాడు. హుందాగా వ్యవహరించాలి హుందాగా మాట్లాడాలి అని ఆయనకి ఎవరో ఒయారు గుర్తు చేసే పరిస్తితి ఎదురయ్యింది.
శనివారం ఉదయం ఆయన నారా లోకేశ్ పై చ్వేసిన ట్వీట్ కి ప్రజలు ధీటుగా స్పందించారు.. ఆయనని పైడ్ బ్యాచ్ అని పరిగణించారు. హుందాగా ఉండాలని హుందాగా వ్యవహరించాలని ఆయనకి గుర్తు చేశారు. ఆయన నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ కి ప్రజలు ఈ రీతిలో సమాదనం ఇచ్చారు.
Evaru evarini odinchaaro evaru elaa gelichaaro prajalaku baagaa telusu
— Chakri Teck (@ChakriTeck) August 31, 2019
మీరు MP నా లేక ఇలా ట్వీట్స్ పెట్టడానికి వైసీపీ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నరా వైసీపీ paid బ్యాచ్ ఏమో నాకు డౌట్ MP లాగా హుందా గ లేరు..
— Raghunath Chowdary Thallure (@ltraghunath) August 31, 2019